జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ

ప్రకాశం జిల్లా, జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ కార్యాలయం నందు జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ ఆదేశాల మేరకు మార్కాపురం పట్టణ జనసేన నాయకులు పిన్నెబోయిన శ్రీనివాసులు జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఐతా సుబ్బిశెట్టి, దుగ్గి.రామిరెడ్డి, మట్టం.శ్రీను, ఇ.పిచ్చయ్య, ఇ.శ్రీను, ఖాజావలి, ఇ.వెంకట్, బెల్లంకొండ.రామక్రిష్ణ, పగడాల.ఆది నారాయణ, చాబోలు ఫణీంద్ర, నగలపాటి.రమణ, శివ సింగ్, ఈర్ణపాటి సుబ్బారావు, వన్నెబోయిన బ్రహ్మం, సునీల్, బెల్లంకొండ.తేజ, జనసేన వీరమహిళలు పిన్నెబోయిన లక్ష్మీ రాజ్యం, పూజా లక్ష్మీ, బొందిలి బాలబాయి, నరసమ్మ, సుబ్బమ్మ మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.