సంతరావురు జనసేన ఆధ్వర్యంలో అన్నదానం

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పోరాటంతో ఆవిర్భవించిన జనసేన నేడు లక్షల మంది జనసైనికులతో పిఠాపురంలో 12వ ఆవిర్భావ సభ విజయవంతమైన నేపథ్యంలో శుక్రవారం రాత్రి సంతరావురు జనసేన నాయకుల సహకారంతో కేక్ కటింగ్ తదనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేనా నాయకులు పవన్, సాయి, మహేష్, పూర్ణ, హరి, మరియు కూటమి నాయకులు లక్ష్మి, సంధ్య, నాగరాజు, సురేష్, సుబ్బారావు పాల్గొని పవన్ కళ్యాణ్ ఆవిర్భావ ప్రసంగంపై హర్షం వ్యక్తం చేసారు.

Share this content:

Post Comment