గురుంద్రపాలెంలో నా సేన కోసం.. నా వంతు కార్యక్రమం

నర్సీపట్నం రూరల్, గురుంద్రపాలెం గ్రామంలో ఆదివారం నా సేన కోసం… నా వంతు కార్యక్రమంలో బాగంగా అక్కడ జనసైనికులతో కలిసి ప్రజలకు పార్టీ భావజాలం వివరించి.. పార్టీకి అండగా మన వంతు బాధ్యతగా విరాళాలు పార్టీ కి పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొత్తకోట రామశేఖర్, పెనుపోతుల నాగు, నెరడుబిల్లి వంశీ, శ్రీకర్ పవర్, సేనాపతి నాయుడు, గురంద్రపాలెం జనసైనికులు, అల్లు నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *