రాజోలు జనసేన ఆధ్వర్యంలో “నా సేన కోసం… నా వంతు”

రాజోలు నియోజవర్గం, సఖినేటిపల్లి మండలం టేకిశెట్టిపాలెం గ్రామంలో మంగళవారం “నా సేన కోసం… నా వంతు” అదేవిధంగా కొత్త ఓటర్ నమోదు కార్యక్రమం, జనసేన ఐటి సెల్ అధ్వర్యంలో జనసేన అస్త్ర ఆప్ ప్రమోట్ చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ నాయకులు, మండల గ్రామస్థాయి నాయకులు పాల్గొన్నారు.