వరికూటి నాగరాజు ఆధ్వర్యంలో “నా సేన కోసం – నా వంతు”
పొదిలి, జనసేన అధినేత పిలుపుమేరకు పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమంలో పొదిలి బీ.సీ కాలనీలోని జనసైనికుల సమక్షంలో “నా సేన కోసం – నా వంతు” కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి వరికూటి నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-20-at-22.09.21-1-1024x449.jpeg)