పోలిరెడ్డి వెంకట రత్నం ఆధ్వర్యంలో నా సేన కోసం – నా వంతు

నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు మండలం సుమారు 16 గ్రామాల్లో నిడదవోలు మండల జనసేన అధ్యక్షులు పోలిరెడ్డి వెంకట రత్నం (పి.వి.ఆర్) ఆధ్వర్యంలో “నా సేన కోసం – నా వంతు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతీ గ్రామ అధ్యక్షులు ముందుండి సహకరించిన నాయకులు జనసైనికులు, కార్యకర్తలు, పార్టీకి తమ వంతుగా విరాళాలు అందించడం జరిగింది. పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా పార్త్య్ తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *