సింగరాయపాలెంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎ.ఎన్ బాబు షాప్ వద్ద సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చలమల చంద్రశేఖర్, నల్లగోపు చలపతి, నేనెపల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షులు వీరంకి వెంకటేశ్వరరావు, వేల్పురి నానాజీ, ఎ.ఎన్ బాబు, గుడిసేవ సురేష్, వడ్లాని ఆంజనేయులు తదితర జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సేవలో పార్టీ పోషిస్తున్న పాత్రపై సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమం నాయకులు, కార్యకర్తల ఉత్సాహంతో విజయవంతంగా ముగిసింది.
Share this content:
Post Comment