విద్యుత్ సబ్ స్టేషన్ శంకుస్థాపన

రాజోలు, సఖినేటిపల్లి మండలం గుడిమూల గ్రామం నందు 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శంకుస్థాపన చేశారు. కావున ఈ కార్యక్రమంలో విద్యుత్ సంబంధిత అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment