రాజోలు, మలికిపురం మండలం అడవిపాలెం గ్రామ ప్రజలు త్రాగునీరు అవసరం అని కోరడంతో, దిరిశాల బాలాజీ ఫాలోవర్స్ వారి సహాయంతో జనసేన పార్టీ ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా ఉచిత త్రాగునీరు అందించడం జరిగింది. ట్యాంకర్ డీజిల్ మరియు డ్రైవర్ జీతానికి ధన సహాయం అందించిన దిరిశాల బాలాజీ ఫాలోవర్స్ దాతృత్వానికి, ప్రజల కోసం చేసిన సేవకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఉచిత వాటర్ ట్యాంకర్ వ్యవస్థాపకులు నామన నాగభూషణం వెల్లడించారు.
Share this content:
Post Comment