చిరు పవన్ సేవా సమితి ఉచిత త్రాగునీరు సరఫరా
ఆదివారం రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డా రాపాక రమేష్ బబు డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో 2వ రోజు జనసేన పార్టీ చిరు పవన్ సేవా సమితి వాటర్ ట్యాంకర్ ద్వారా కేశవదాసుపాలెం మెండుపాలెం ప్రాంతాలలో నీరు అందక ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగింది అని సేవాసమితి నాయకులు నామన నాగభూషణం తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-12-at-20.31.25-1024x446.jpeg)