చిరు పవన్ సేవాసమితి ఉచిత మంచినీటి సరఫరా
రాజోలు నియోజకవర్గం: అంతర్వేది కరకు చెందిన జనసేన నాయకులు రోయ్యల వ్యాపారి గునిశెట్టి ప్రసాద్ అందించిన ధన సహయంతో ట్రాక్టర్ డీజిల్ మరియు డ్రైవర్ జీతంతో జనసేన పార్టీ చిరు పవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంక్ ద్వారా శుక్రవారం గోంది గ్రామం మరియు సఖీనేటిపల్లి పాలేం ప్రాంత ప్రజలు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న వారికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-21-at-7.26.02-PM-1024x770.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-21-at-7.26.03-PM-1024x770.jpeg)