చిరుపవన్ సేవాసమితి వాటర్ ట్యాంకర్ ద్వారా ఉచిత మంచినీటి సరఫరా
రాజోలు, జనసేన పార్టీ చిరు పవన్ సేవాసమితి వాటర్ ట్యాంకర్ ద్వారా మంగళవారం గోంది గ్రామంలో, సఖీనేటిపల్లి దోడ్డావారి పేట మరియు గోల్లగూడేం ప్రాంతాలలో త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు జనసేనపార్టీ ఆద్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/jja-1024x576.jpg)