చిరు పవన్ సేవాసమితి ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా
రాజోలు: మోరిపోడు గ్రామానికి చెందిన జనసైనికుడు మాదిరెడ్డి పట్టాభి అందించిన ధన సహయంతో డ్రైవర్ జీతం, ట్రాక్టర్ డీజల్ మరియు జనసేన పార్టీ చిరు పవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంక్ ద్వారా బుధవారం గోంది గ్రామ ప్రజలు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న వారికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-19-at-10.06.32-PM-1024x770.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-19-at-10.06.32-PM-1-1024x770.jpeg)