చిరుపవన్ సేవాసమితి ఉచిత మంచి నీటి సరఫరా
రాజోలు: జనసేన పార్టీ, చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో ఏర్పటుచేసిన వాటర్ ట్యాంకర్ ద్వారా గురువారం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరశింహస్వామి కళ్యాణోత్సవాల సందర్బంగా అంతర్వేది తీర్దంలో పలు సత్రములకు 3వ రోజు ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-02-at-8.57.53-PM-1024x468.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-02-at-8.57.54-PM-1024x481.jpeg)