చిరు పవన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మంచి నీటి సరఫరా
రాజోలు నియోజకవర్గం: మేడిది మోహన్ మాస్టర్ కుమరుడు మేడిది మురళి అందించిన ధన సహయంతో డీజల్ మరియు డ్రైవర్ జీతంతో జనసేన పార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంక్ ద్వారా వాటర్ పైప్ లైన్ పగిలిపోయి నీరు అందక ఇబ్బంది పడుతున్న కేశవదాసుపాలెం కాల్వమెుగ ప్రాంత ప్రజలకు జనసేన పార్టీ ఆద్వర్యంలో 3 ట్యాంకర్ల ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-29-at-9.38.07-PM-1024x458.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-29-at-9.38.07-PM-1-1024x458.jpeg)