జోరు వానలోనూ చిరుపవన్ సేవాసమితి ఆధ్వర్యంలో ఉచిత మంచి నీటి సరఫరా
రాజోలు, జనసేన పార్టీ, చిరు పవన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వాటర్ ట్యాంకర్ ద్వారా శుక్రవారం గోంది రామాలయం ప్రాంతంలో నీరు అందక ఇబ్బంది పడుతున్న ప్రజలకు వర్షాన్ని సైతం లెక్కించక రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డా. రాపాకరమేష్ బాబు డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో 7వ రోజు ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగిందని నామన నాగభూషణం తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/vaa-1024x576.jpg)