రాజమండ్రీ రూరల్ జనసేన ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

రాజమండ్రి రూరల్ నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా శనివారం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం, కాతేరు గ్రామం, శాంతి నగర్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వైద్య సేవలు వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రీ రూరల్ మండల ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్, కార్యదర్శి శ్రీమతి జి. రాజేశ్వరీ, ఎస్ ఎన్. రాజు, ఎస్. వీరబాబు, ఆర్. మణికంఠ, కె. ప్రసాద్, జి. తేజ, జి. శివప్రసాద్, జి. ఆకాష్, ఎ. మంగతాయారు, జి. సాయిరాం, సి.హెచ్. నాగేంద్ర, విశాక్ మరియు జనసైనికులు, వీరమహిళలు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేశారు.