పొలవలస, ఈదులవలస గ్రామాలలో పల్లె పల్లెకు
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-20-at-1.54.54-PM-1024x471.jpeg)
శ్రీకాకుళం, నర్సన్నపేట పల్లె పల్లెకు జనసేన సిద్ధాంతాల్ని తీసుకువెళ్లే కార్యక్రమంలో భాగంగా గురువారం పొలవలస, ఈదులవలస గ్రామాల కార్యకర్తలతో నర్సన్నపేట నియోజకవర్గ నాయకులు పి.జయరాం సమావేశమై పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పార్టీ సిద్ధాంతాలని ప్రజలలోకి తీసుకువెళ్లాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-20-at-1.54.55-PM-1024x472.jpeg)