హనుమత్ సమేత కోదండరామ స్వామి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గాదె

రేపల్లె నియోజకవర్గం, తుమ్మల గ్రామంలో వేంచేసియున్న శ్రీ హనుమత్ సమేత కోదండరామ స్వామి వారి దేవాలయం జీవధ్వజ పున:ప్రతిష్టమహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా జిల్లా అధ్యక్షులు గాదె పాల్గొన్నారు..

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు కు ఘన స్వాగతం పలికారు.. అనంతరం స్వామి వారి ఆశీసులు గ్రామ ప్రజలపై మెండుగా ఉండాలని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో.. జిల్లా నాయకులు మత్తి భాస్కరరావు, చందోలు ప్రసాద్, నాగిశెట్టి సుబ్బారావు, గాదె. విజయ కుమార్, కొండవీటి యువ కిషోర్, పవన్ నాయుడు బచ్చు రేపల్లె మల్లికార్జునరావు, జి. గిరిధర్, జి. శేఖర్, జి. ఓంకార్, తుమ్మల జనసైనికులు గూడపాటి శ్రీనివాస్ రావు, కాజా నాగేశ్వరరావు, పూలశెట్టి పోలిశెట్టి గోపి, కొమ్మూరు శ్రీనివాసరావు, లింగలేని సురేంద్ర, పవన్,సాయి మరియు ప్రజలు పాల్గొన్నారు.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2022-06-01-at-6.42.28-PM-1024x768.jpeg