శ్రీమతి సమ్మక్కకు నివాళులర్పించిన గాదె పృధ్వి
తెలంగాణ, జనసేనపార్టీ విద్యార్థి విభాగం స్టేషన్ ఘనపూర్ మండల నాయకులు సుమంత్ నాన్నమ్మ శ్రీమతి సమ్మక్క అనారోగ్యంతో మరణించిన వార్త తెలుసుకొని, వారి మృతదేహానికి జనసేనపార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ పూలమాల వేసి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-23-at-16.31.13-822x1024.jpeg)