డిజిటల్ క్యాంపెయిన్ లో గాజువాక జనసేన

గాజువాక, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గాజువాక నియోజగవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ గౌరవనీయులు కోన తాతరావు అధ్యక్షతన డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా శుక్రవారం బీసీ రోడ్డు లోనీ రోడ్ల దుస్థితి మీద #ఘూదంఒర్నింగ్ఛంశిర్ అనే హ్యాష్ టాగ్ డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గడసాల అప్పారావు, గాజువాక జనసేన పార్టీ ముఖ్య నాయకులు, వార్డు కార్పొరేటర్లు, వార్డు ఇంచార్జ్ లు గాజువాక జనసైనికులు, వీరామహిళలు అధిక సంఖ్యలో పాల్గొని #ఘూదంఒర్నింగ్ఛం అనే డిజిటల్ క్యాంపెయిన్ ని విజయవంతం చేయడం జరిగింది.