క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న గరికిపాటి వెంకట్

దర్శి నియోజకవర్గం: రాజంపల్లి గ్రామంలో సోమవారం క్రిస్మస్ పర్వదిన సందర్భంగా నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో దర్శి నియోజకవర్గం జనసేన నాయకులు గరికిపాటి వెంకట్ పాల్గొని రాజంపల్లి క్రైస్తవ సోదర సోదరీమణులకు వస్త్రదానం చేసి, అనంతరం గ్రామస్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.