జనసేనాని సంఘీభావ దీక్షకు మద్దతుగా గిద్దలూరు జనసేన
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/12/WhatsApp-Image-2021-12-12-at-7.46.54-PM-1024x461.jpeg)
జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో చేపట్టిన విశాఖ ఉక్కు పరిరక్షణ సంఘీభావ దీక్షకు మద్దతుగా సంఘీభావ దీక్షలో కూర్చున్న జనసేన పార్టీ గిద్దలూరు నియోజకవర్గ ఇంచార్జ్ బెల్లంకొండ సాయిబాబు, మంగళగిరి పార్టీ ఆఫీసులో దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కార్యదర్శి లంకా నరసింహారావు మరియు జనసైనికులు.