ఎమ్మెల్సీ ఎన్నికలను పరిశీలించిన గిరడ అప్పలస్వామి

ఉత్తరాంధ్ర, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలను రామభద్రపురం, బొబ్బిలి, బాడంగిలో బొబ్బిలి శాసనసభ్యులు ఆర్.వి.ఎస్.కె.కె రంగారావు (బేబీనాయన)తో కలిసి బొబ్బిలి జనసేన పార్టీ ఇంచార్జి గిరడ అప్పలస్వామి పరిశీలించడం జరిగింది.

Share this content:

Post Comment