జగనన్న కాలనీలను సందర్శించిన గిరడ అప్పలస్వామి
బొబ్బిలి నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు బొబ్బిలి నియోజకవర్గ జనసేన ఇంచార్జి గిరడ అప్పలస్వామి తెర్లం మండలంలో శనివారం జగనన్న కాలనీకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను, సమస్యలను ఎత్తి చూపి, ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియజేసి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉల్లి సంతోష్, సాయి, తెర్లం జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-30-at-8.42.48-AM-1024x459.jpeg)