శ్రీశ్రీశ్రీ సంపత్ వినాయక ప్రధమ వారోత్సవాలకు గొన్న రమాదేవి విరాళం
పెందుర్తి నియోజక వర్గం, పరవాడ మండలం, వాడచీపురుపల్లి గ్రామపంచాయితీ, పందివానిపాలెం గ్రామంలో శ్రీశ్రీశ్రీ సంపత్ వినాయక ప్రధమ వారోత్సవాలు సందర్భంగా ఆలయ కమిటీ వారికి జనసేన పార్టీ పెందుర్తి నియోజకవర్గం నాయకురాలు శ్రీమతి గొన్న రమాదేవి 10 వేల రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు అర్జిల్లి అప్పలరాజు, వాడచీపురుపల్లి గ్రామ పంచాయితీ జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-30-at-6.16.42-PM-1024x768.jpeg)