జనసేన ఆధ్వర్యంలో మంచి నీటి సరఫరా
రాజంపేట నియోజకవర్గం: వీరబల్లి మండలం, శిఖరుపాలెం గ్రామ వాసులు నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు. విషయాన్ని వీరబల్లి మండల జనసేన అధ్యక్షులు గుగ్గిళ్ళ నాగార్జున రాజంపేట జనసేన నాయకులు అతిగారి దినేష్ గారికి చెప్పడంతో తక్షణమే స్పందించ్గి ఉచిత త్రాగునీరు ట్యాంకులు సరఫరా చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ వాసులు అతిగారి దినేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-30-at-5.55.39-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/j-1024x576.jpg)