జనసేన ఆద్వర్యంలో మంచి నీటి సరఫరా

ఉరవకొండ పట్టణంలో గత 15 రోజుల నుండి త్రాగునీటి సరఫరా ఆగిపోయింది. పట్టణంలోని ప్రజలు త్రగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ ఆద్వర్యంలో జనసేన పార్టీ స్టేట్ ఫోగ్రామింగ్ జనరల్ సెక్రెటరీ పి. భవానీ రవికుమార్ సహకారంతో ఉరవకొండ పట్టణం 3 వ వార్డ్ లో మంచి నీటి సరఫరా చేయడం జరిగిందని కార్యనిర్వాహకులు మల్లికార్జున, విశ్వనాధ్, రంగాతెలియజేసారు.