గోరంట్ల నూతన తహశీల్దార్ ని సన్మానించిన గోరంట్ల జనసేన

గోరంట్ల మండల నూతన తహశీల్దార్ గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన రంగనాయకులుని గోరంట్ల జనసేన నాయకులు ఈరోజు తహసీల్దార్ కార్యాలయంలో కలసి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సురేష్. మండల నాయకులు ఎముకలగుట్టపల్లి వెంకటేష్ సంతోష్, బాబర్ వీరమహిళ కావేరి, నాగేష్, చౌడేశ్వరి, కాలనీ శ్రీనివాసులు, రంగనాథం, మూర్తి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.