మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన గోరంట్ల జనసేన నాయకులు

పెనుకొండ: జాతి పిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సోమవారం గోరంట్ల లోని గాంధీ విగ్రహం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయన్ని స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్. మండల అధ్యక్షుడు సంతోష్. నాయకులు నాగేష్. శ్రీనివాసులు. నాగేంద్ర. తిరుపాల్ నరేష్. నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.