ఘనంగా శివాలయ ప్రారంభోత్సవం

అన్నమయ్య జిల్లా, మదనపల్లె నియోజకవర్గం, రామసముద్రం మండలం, మానేవారిపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు భువనేశ్వర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి గ్రామస్తుల ఆహ్వానం మేరకు గ్రామంలో నూతనంగా నిర్మించిన శివాలయం ప్రారంభోత్సవం నందు పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, రాయలసీమ రీజనల్ కో-ఆర్డినేటర్ శ్రీమతి దారం అనిత, టిడిపి రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరాం చినబాబు, జనసేన సీనియర్ నాయకులు దారం హరి ప్రసాద్, కుప్పాల శంకర, కోటకొండ చంద్రశేఖర్, పతి, డాకరాజు, మహిళా నాయకురాలు ఉడత వాణి, బీసీ నాయకులు వెంకటేశ్వర్లు, టిడీపీ నాయకులు రాటకొండ మధుబాబు, ఆర్.జె వెంకటేష్, వట్టికొండ వెంకటేష్, తెలుగు యువత నాయకులు మహబూబ్ ఖాన్, బీజేపీ యువ నాయకులు శ్రీకాంత్ పాల్గొన్నారు.

Share this content:

Post Comment