మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండల పరిధిలో పెట్రోల్ బంక్ పక్కన అల్లు గణపతి వారి బాలాజీ మార్ట్ ఓపెనింగ్ కార్యక్రమంలో భాగంగా పాలకొండ నియోజకవర్గ ఎన్.డి.ఏ కూటమి శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ సోదరులు, పాలకొండ నియోజకవర్గ మాజీ టీడీపీ ఇంచార్జ్ & మాజీ తోటపల్లి చైర్మన్ నిమ్మక పాండురంగ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ డీసీబీ కో-ఆపరేట్ చైర్మన్ గొర్రిల గౌరు నాయుడు, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి జనసేన జానీ, నీటి సంఘం అధ్యక్షులు చింత ఉమ, కూటమి కార్యకర్తలు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పాండు మాట్లాడుతూ బాలాజీ మార్ట్ ప్రొప్రయిటర్ అల్లు గణపతి, నూతన బిజినెస్ బాలాజీ మార్ట్ మంచి అభివృద్ధి పదంలో నడవాలి అని వీరఘట్టం మండల పరిధిలో ఒక మంచి వ్యాపారం తీసుకొచ్చినందుకు గణపతిని అభినందించారు.
Share this content:
Post Comment