నాదెండ్ల మనోహర్ కి ఘనస్వాగతం
ఏలూరు, చింతలపూడిలో జరుగబోయే రైతు భరోసా యాత్రలో భాగంగా ముందుగా పర్యవేక్షణకు వచ్చిన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కి కలపర్రు టోల్ గేట్ దగ్గర ఘన స్వాగతం పలికిన పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు అధిక సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-22-at-4.51.54-PM-1024x462.jpeg)