జనసేన క్రియాశీలక సభ్యునికి ఇన్సూరెన్స్ చెక్ అందజేసిన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీ రాజలింగం

మల్కాజ్గిరి నియోజకవర్గంలోని అల్వాల్ కు చెందిన కలారి సంతోష్ కుమార్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. క్రియాశీలక సభ్యులకు వర్తించే మెడికల్ ఇన్సూరెన్స్ రూ.6132 చెక్ ను శ్రీ పవన్ కళ్యాణ్ సూచనల మేరకు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీ రాజలింగం, గ్రేటర్ వైస్ చైర్మన్ చారి, తెలంగాణ జనసేన వీరమహిళా విభాగం చైర్మన్ శ్రీమతి కావ్య , ఎక్జిక్యూటివ్ మెంబర్ శ్రీమతి సుజాత, ఆర్గనైజింగ్ సెక్రటరీ లిఖిత జనసేన నాయకులు సత్య యర్ర మరియు చర్లపల్లి డివిజన్ అద్యక్షులు శివ కార్తీక్ అందజేశారు.