జనసైనికునికి మనోధైర్యాన్నిచ్చిన గుమ్మడి శ్రీరామ్
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-10-at-2.20.07-PM-1024x460.jpeg)
మాడుగుల మండలంలో ముకుందపురం పంచాయితిలో కర్రీ అశోక్ అనే జనసైనికుడికి ఏక్సిడెంట్ జరిగింది, అశోక్ ని కలిసి శ్రీ గుమ్మడి శ్రీరామ్ రూపాయలు 5000 ఆర్దిక సాయం చేయడం జరిగింది. మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటాం అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో దయ యాదవ్, మహేష్, రాంబాబు, రాము, నాయుడు పాల్గొన్నారు, అశోక్ కి ధైర్యం చెప్పారు.