డా. శాంతిరాముడుని కలసిన గునుకుల కిషొర్

ప్రపంచ శాంతి మరియు ప్రగతి కోసం విద్య అనే నినాదంతో శాంతిరామ్ మెడికల్ కళాశాలను స్థాపించిన నంద్యాల శాంతిరామ్ మెడికల్ కళాశాల వ్యవస్థాపకుడు & ఛైర్మన్ ‘విద్యరత్న’ డాక్టర్ ఎం. శాంతిరాముడుని గునుకుల కిషొర్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

Share this content:

Post Comment