ఆలయ నిర్మాణానికి 30 వేలు విరాళమిచ్చిన గురాన అయ్యలు

విజయనగరం నియోజకవర్గంలో కోరుకొండ గ్రామంలో దుర్గాదేవి ఆలయ నిర్మాణం కోసం జనసేన పార్టీ సీనియర్ నేత గురాన అయ్యలు విరాళం అందజేశారు. సోమవారం తన కార్యాలయంలో 30 వేల నగదును ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలకు తన వంతు సహకరం ఎల్లప్పుడు ఉంటుందన్నారు.x

Share this content:

Post Comment