ఎయిర్ ఫోర్స్ డే శుభాకాంక్షలు
నేడు జాతీయ వైమానిక దళ దినోత్సవం. దేశాన్ని సురక్షితంగా రక్షిస్తున్న భారత వాయుసేన ఆవిర్భవించి నేటికి 88 ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ధైర్యవంతులైన వాయిసేన సిబ్బందికి వందనం తెలిపారు. జాతీయ భద్రతను పరిరక్షించేందుకు పనిచేస్తున్న సైనికులందరికి రుణపడి ఉన్నాం అని తన ట్వీట్లో తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2020/10/image-8.png)