ఏలూరులో హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్
ఏలూరు: బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా భారత ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఇంటికి 3 రోజుల పాటు జాతీయ జెండా ఎగురవేయాలని సూచనలు పాటిస్తూ స్థానిక ఏలూరు త్రినాథ్ ఫ్యాషన్ అధినేత రాజా ఆధ్వర్యంలో జెండా పంపిణీ కార్యక్రమం మరియు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ గోదావరి జిల్లా, జనసేన అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-13-at-8.30.16-PM-1024x576.jpeg)