చింత సురేష్ బాబుకు హృదయపూర్వక శుభాకాంక్షలు
కోడుమూరు: ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన పార్టీ & తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ అధ్యక్షులుగా నియమితులైన సురేష్ బాబు చింత ను హృదయపూర్వక శుభాకాంక్షలు. గురువారం కర్నూలు జిల్లా జనసేన పార్టీ కార్యాలయం నందు చింతా సురేష్ బాబును కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన, కోడుమూరు నియోజకవర్గ నాయకుడు ఆకెపోగు రాంబాబు, చిరంజీవి, రవి, బొగ్గుల రవి, వంశీ కోడుమూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/10/WhatsApp-Image-2023-10-27-at-6.47.11-AM-1024x576.jpeg)