జనం కోసం జనసేన 568 వ రోజులో భాగంగా ఇంటికి కొబ్బరి మొక్కల పంపిణీ

జగ్గంపేట: జనం కోసం జనసేన 568వ రోజులో భాగంగా జనసేన వనరక్షణ ద్వారా ప్రతి ఇంటికి కొబ్బరి మొక్కల పంపిణీ కార్యక్రమం గండేపల్లి మండలం కె. గోపాలపురం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 1000 కొబ్బరి మొక్కలు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 1700 కొబ్బరి మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 569 వ రోజు శుక్రవారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు గండేపల్లి మండలం సింగరంపాలెం గ్రామంలో మరియు మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9:30 గంట వరకు జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. గురువారం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గండేపల్లి మండల ఉపాధ్యక్షులు సోడసాని కామరాజు కి, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు యరమళ్ళ రాజు కి, కె. గోపాలపురం నుండి కర్రి కృష్ణ కి, బొబ్బర కృష్ణార్జునుడు కి, బొబ్బర మహాలక్ష్మి కుమార్ కి, అరిగే శివ కి, కోడి జగదీష్ కి, ఉప్పలగుప్త వెంకటేష్ కి, కోడి గణేశ్ కి, ఈరెటి సత్తిబాబు కి, వేమగిరి బాబి కి, జనపరెడ్డి నాగరాజు కి, కర్రి శివ కి, జనపరెడ్డి రాంబాబు కి, జనపరెడ్డీ శ్రీను కి, కర్రి రామకృష్ణ కి, అరిగే వీరబాబు కి, పాతాళ మణికంఠ కి, మల్లేపల్లి నుండి శ్రావణం మహేష్ కి, మళ్లా బత్తుల బాలు కి, కానురి చక్రి కి, పచ్చిపాల అర్జున్ కి, బత్తుల పెద్దకాపు కి, నూకలబంటు నాగేంద్ర కి, యరమళ్ళ సాత్విక్ కి, రామవరం నుండి దివిటీ నగేష్ కి, గోనేడ నుండి నల్లంసెట్టి చిట్టిబాబు కి, వల్లపుశెట్టి నాని కి కృతజ్ఞతలు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా వెంగయ్యమ్మపురం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన కోన నానాజీ కుటుంబ సభ్యులకు, కుమార శివ గణేష్ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు.