ఘనంగా హోప్ చారిటబుల్ ట్రస్ట్ వార్షికోత్సవం

హోప్ చారిటబుల్ ట్రస్ట్ 5వ వార్షికోత్సవం పురస్కరించుకొని తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ సందర్శించి అనంతరం హోప్ చారిటబుల్ ట్రస్ట్ వారి సేవలను గుర్తించి అభినందించారు. అలాగే రక్తదాతలకు షీల్డ్ అందించారు. ఈ కార్యక్రమంలో కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు సెంట్రల్ ఆంధ్ర జోన్ కో కన్వీనర్ నల్లగోపుల వెంకట చలపతిరావు, చెన్నంశెట్టి చిన్న, బస్వాని రాజ్ కుమార్, పొన్నమండి తిమోతి, చినపురపు నాగార్జున, పేపకాయల మౌళి, తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment