తుని నియోజకవర్గంలో ఇంటిటికి జనసేన

తుని నియోజకవర్గం: తుని టౌన్ 1వ వార్డులో జనంలోకి జనసేన ద్వారా ఇంటిటికి జనసేన కార్యక్రమం పోలునాటి నాగకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రంలో జనసేన పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి బలంగా తీసుకొని వెళ్ళటం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ.. ప్రజలనుండి వచ్చిన స్పందన చాలా అద్భుతం అని చెప్పవచ్చు. ప్రతీ ఒక్కరు ఈసారి కచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికే ఓటు వేస్తాము. మా ఇంట్లో పిల్లలు కూడా ఈసారి జనసేనకే ఓటు వెయ్యాలి అని చెపుతున్నారని మాతో చెపుతుంటే చాలా సంతోషంగా అనిపించింది. 2024లో కచ్చితంగా జనసేన ప్రభుత్వం స్థాపించటం తథ్యం. ఈ కార్యక్రమంలో టౌన్ జనసేన నాయకులు అద్దేపల్లి బాలాజీ, జిల్లా కార్యదర్శులు వంగలపూడి నాగేంద్ర, పలివెల లోవరాజు, టౌన్ జనసేన నాయకులు రాము, శివ, కొండబాబు, కన్నా, తుని మండల అధ్యక్షులు ధారకొండ వెంకట రమణ, తుని నియోజకవర్గ నాయకులు చోడిశెట్టి గణేష్ రాము, నాగబాబు, దొర, సర్దార్, బద్రి, శేషు మరియు జనసైనికులు పాల్గొని విజయవంతం చేసారు.