చల్లా శ్రీలత రెడ్డి నామినేషన్ లో పాల్గొన్న హుజుర్నగర్ జనసేన
తెలంగాణ, హుజుర్నగర్ నియోజకవర్గంలో జనసేన పార్టీ బలపర్చిన బీజేపీ అభ్యర్థి యువ నాయకురాలు చల్లా శ్రీలత రెడ్డి శుక్రవారం నామినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటి జీవితా రాజశేఖర్, జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ సరికొప్పుల నాగేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర నాయకులు, బీజేపీ జనసేన మండల, గ్రామ నాయకులు కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగినది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-10-at-23.40.38-1024x683.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-10-at-23.39.51-1024x682.jpeg)