ఆకలి తీర్చడంలో జనసైనికులతో కలిసి నేనుంటా: బొంతు రాజేశ్వరరావు
రాజోలు, గత కొద్దిరోజులుగా రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు భోజన సదుపాయం కల్పించకపోవడంతో కొంతమంది దాతలు మరియు
పవన్ కళ్యాణ్ స్పూర్తితో జనసైనికులు భోజన ఏర్పాట్లు చేసారని తెలిసి గురువారం రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి పేషెంట్లకు పండ్లు పంచి వారి ఇబ్బందులను తెలుసుకుని హాస్పిటల్ సిబ్బందితో మాట్లాడి ఇందుకు గల కారణాలను ప్రశ్నించి. అవసరమైతే ప్రభుత్వం గుత్తేదారులకు బిల్లులు చెల్లించే వరకు జనసేనకులతో కలిసి ఆసుపత్రిలో భోజనాలు ఏర్పాట్లు చేస్తానని బొంతు రాజేశ్వరరావు తెలియజేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-10-at-20.04.40-1024x768.jpeg)