జనసేన ఆధ్వర్యంలో ముచ్చింద్ర ఎంపీపీ స్కూల్ ఆవరణలో తెలుగుతల్లి విగ్రహావిష్కరణ

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయం మేరకు రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ తిప్పన దుర్యోధనరెడ్డి సొంత ఖర్చుతో నిర్మించిన ఇచ్చాపురం మండలం ముచ్చింద్ర ఎంపీపీ స్కూల్ ఆవరణలో శనివారం తెలుగుతల్లి విగ్రహావిష్కరణ వసంత పంచమి రోజున కుటుంబ సభ్యులు సమక్షంలో తన తల్లి చేతుల మీదుగా ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమాల్లో హెచ్ఎం సుహాస్ చందు, మల్లేశ్వర రావు మహేష్ కల్పన మేడమ్, సత్త్యమయ్య కుటుంబ సభ్యులు మరియు గ్రామ యువకులు పాల్గొన్నారు.