జనసేన పార్టీ తరఫున ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు

హుజూర్ నగర్, జనసేన పార్టీ హుజూర్ నగర్ కో-ఆర్డినేటర్ సరికొప్పుల నాగేశ్వరావు నేరేడుచర్ల లోనే తన స్వగృహం నందు ముస్లిం సోదరుల కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.