పుట్టా బాలకృష్ణ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు

రాచర్ల జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పుట్టా బాలకృష్ణ ఆధ్వర్యంలో అనుమలవీడు గ్రామంలో రంజాన్ మాసం పురస్కరించుకొని 300 మంది ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్త వనిపెంట హేమ శేఖర్, మండల నాయకులు షేక్ సుభాని, నాయబ్ రసూల్, చిన్న కాసిం వల్లి, పార్లపల్లి శ్రీనివాసులు, వై పుల్లారావు, బత్తిని కృష్ణయ్య, లంకా జనార్ధన్, ప్రభాకర్ నాయుడు, యామా రామకృష్ణ, కుప్ప రంగస్వామి, సందు వీరయ్య, ఉలాపు మురళి, టీ నాగేశ్వరరావు, కుంచాల రమణ, ఏ వెంకటేశ్వర్లు, రామ్మోహన్ గంగాధర్, జనసేన కార్యకర్తలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.