శ్రీకాళహస్తి, రంజాన్ మాసం ఉపవాసాలు సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని వినుత కోటా నివాస గృహం వద్ద పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా శుక్రవారం ముస్లీం సోదర సోదరీమణులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చెయ్యడం జరిగింది. ముస్లీం సోదరులతో కలిసి సహపంక్తి భోజనం చెయ్యడం జరిగింది. అనంతరం ముస్లీం సోదరులు శ్రీమతి వినుత కోటా దంపతులకు, జనసేన నాయకులకు దువాన్ ఆశీర్వాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తోట గణేష్, పేట చంద్రశేఖర్, రాజ్యలక్ష్మి, లక్ష్మి, పేట చిరంజీవి, చంద్రశేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment