నాదెండ్లని కలిసిన ఇమ్మడి కాశీనాథ్, పాకనాటి గౌతరాజ్
తెనాలి: జనసేన పార్టీ తెనాలి కార్యాలయం నందు పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ని కలిసిన జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ మరియు యర్రగొండపాలెం నియోజకవర్గ ఇంచార్జ్ పాకనాటి గౌతరాజ్.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-29-at-8.30.15-PM-924x1024.jpeg)